మైక్రాన్ వస్తువుల ఉత్పత్తిలో మనదేశం ఎదుగుదల గర్వించదగ్గది.. యువకుల పనితీరును ప్రశంసించిన కేంద్రమంత్రి
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మాజీ మంత్రి చిదంబరం, రఘురామకృష్ణ రాజన్కు మ్యానిఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్కి మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. తన ఫోన్ను ఉదాహరణగా తీసుకొని రెండింటికి మధ్య ఉన్న తేడాని వివరించారు.