నుదుటన విభూది, చేతిలో జపమాల.. కన్యాకుమారిలో 3వ రోజు ప్రధాని మోదీ ధ్యానం..!

కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌లో ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచాక సముద్రతీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి..