Andhra Pradesh: సుందరమైన తాగునీటి జలాశయంలో వందలాదిగా కుళ్లిన కోళ్లు..! ఆందోళనలో 50 గిరిజన గ్రామాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం లోని భూపతిపాలెం రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు వందల సంఖ్యలో తేలియాడుతున్నాయి. దీంతో జలాశయంలో నీరంతా కూడా కలుషితం అవుతుందనీ స్థానికులు బెంబలెత్తిపోతున్నారు.. ఎందుకంటే ఈ ప్రాజెక్టులోని నీటినే రంపచోడవరం మండల కేంద్రంతో పాటు సుమారు 50 కి పైగా గిరిజన గ్రామాలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు. భూపతి పాలెం జలాశయానికి రంపచోడవరం లోని ఏజెన్సీ లో ఉన్నటువంటి అత్యధిక సాంద్రత కలిగిన ఏకైక రిజర్వాయర్