భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్ కోసం ప్రస్తుతం ఐఆర్సీటీసీ యాప్ను ఉపయోగిస్తున్నారు.