శీతాకాలం ప్రారంభంలోనే చలి పంజా విసురుతోంది. ఓవైపు వర్షాలు, మరోవైపు పొగమంచుతో దేశంలోని పలు ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణ నెలకొంటుంది.