రాహు పరిహార పూజలు నిర్వహించిన బాలయ్య Balakrishna At Thirunageswaram Naganathaswamy Temple Tamilnadu

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాహు పరిహార ప్రత్యేక పూజలకు పేరొందిన ఆలయంలో.. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దేవాలయం అధికారులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు.