టీచర్.. అదేం పని.. - Tv9

కాకినాడ జిల్లా పిఠాపురంలో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. బాలికలను లైంగికంగా వేధించినట్లు ఉపాధ్యాయుడిపై గత కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో తల్లిందండ్రులంతా కలిసి దేహశుద్ధి చేశారు. రెండు నెలలుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సోషల్ టీచర్ దుర్గారావు. ఏడో తరగతి విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.