కొందరు వ్యసనాలకు, ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు, దోపిడీల బాట పడుతున్నారు. ప్రతిఘటిస్తే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అసలు ఎదుటి వ్యక్తికి ఏదైనా సాయం చెయ్యాలన్నా వెయ్యి సార్లు ఆలోచించే పరిస్థితులు దాపురించాయి. సాయం చేసిన వ్యక్తుల్నే చీట్ చేయడం, మాయ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా హైదారాబాద్ కూకట్పల్లిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.