ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు షాక్కు గురి చేస్తుంటాయి. ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగింది. ఇది ఒక అసాధారణ సంఘటననే చెప్పొచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు అనుకోని అతిథులు దూరడంతో ఆ ఫ్యామిలీ షాక్ అయింది. ఆ అనుకోని అతిథులు ఎవరో కాదు.. ఒకటి ఆవు అయితే మరొకటి ఎద్దు. ఏకంగా బెడ్రూమ్లోకి దూరేశాయి. మంచం ఎక్కి గంట సేపు అక్కడే గడిపాయి. ఫరీదాబాద్ NIT ప్రాంతంలో డబువా కాలనీలో జరిగిందీ సంఘటన.