మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు

దీపావళి రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని వ్యాపారవేత్త కుటుంబానికి చీకటి రాత్రిగా మారింది. అతని విలాసవంతమైన బంగ్లా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ శ్యామదాసాని, అతని భార్య కనిక, పనిమనిషి ఛవి పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు.