వినాయక చవితి సందడి మొదలైంది. దేశ వ్యాప్తంగా ధిల్లీ నుంచి గల్లీ వరకూ గణపతిని ప్రతిష్టించడానికి మండపాలు అందంగా ముస్తాబు చేస్తన్నారు. మరోవైపు వివిధ రూపాయల్లో గణపయ్య మండపాలలో కొలువ దీరి భక్తులతో పూజలను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లలో ఎమ్మిగనూరులో గణపయ్య ఉగ్ర నరసింహ రూపంలో కొలువు దీరనున్నాడు.