ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ఫ2. సుమారు మూడేళ్ల క్రితం సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ఫ సినిమాకు సీక్వెల్ ఇది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కించారు.