ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

ఇటీవల ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి చిరుతపులులు, పులులు, ఇతర జంతువులు. ఈ క్రమంలో పశువులను చంపి తింటున్నాయి. కనిపించిన మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఒక్కోసారి ఈ జంతువులే ప్రమాదాల్లో పడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కేరళలో. జనావాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకునే క్రమంలో అటవీశాఖ అధికారులపై దాడి చేసింది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.