ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పేదలపాలిట పెన్నిధిలా ఉండేవి. అలాంటివి రాను రాను గవర్నమెంట్ ఆస్పత్రి పేరు చెబితే భయపడేలా మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, మిషనరీ అన్నీ ఏర్పాటు చేసి పేదలకు భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు.