అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా

0 seconds of 34 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:34
00:34
 

సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు.