సాధారణంగా మానవులు తమ కోర్కెలు నెరవేర్చమని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇటీవల పశుపక్ష్యాదులు కూడా దైవాన్ని వేడుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కుక్కలు, కోతులు దేవాలయాల్లోకి ప్రవేశించి తమ గోడును దేవునికి వినిపిస్తూ ప్రదక్షిణలు చేసిన ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి.