పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ నుంచి డిప్లొమా వరకూ అందరూ అర్హులే

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య ఇంకా కొందరికి అందని ద్రాక్షలాగే ఉంది. తపన ఉండీ ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోతున్నపేద విద్యార్ధులు ఎందరో.