ఏం ఫర్లేదు నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని చంపెయ్ అంటూ కృతిమ ఆధారిత ఏఐ చాట్బాట్ 17ఏళ్ల బాలుడికి సలహా ఇవ్వడం కలకలం రేపుతుంది. అమెరికాలోని టెక్సాస్కు చెందిన బాలుడు స్మార్ట్ఫోన్ను వినియోగిస్తుంటాడు. అయితే ఇదే విషయంలో తల్లిదండ్రులకు,బాలుడికి మధ్య వాగ్వాదం జరుగుతుండేది. అయినా సరే ఫోన్ వినియోగం తగ్గలేదు. ఈ తరుణంలో మరోసారి ఫోన్ వాడకం తగ్గించాలని తల్లి దండ్రులు హెచ్చరించారు.