సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

టెక్నాలజీ యుగంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ఏ పని చేయాలన్నా మొబైల్‌ చేతిలో లేనిదే జరిగే పరిస్థితి కనిపించడంలేదు. మనుషుల జీవితాల్లో ఈ మొబైల్‌ ప్రాధాన్యం ఎంతగా పెరిగిపోయిందంటే.. పూర్వం పసి పిల్లలకు అన్నం తినిపించాలంటే చందమామను చూపించి వెన్నెల్లో ఆరోగ్యకర వాతావరణంలో చందమామ కథలు చెబుతూ అన్నం పెట్టేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.