ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు, తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి రెచ్చగొట్టేందుకు BRS ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మోదీని చూస్తే కేసీఆర్ కుటుంబం గజగజ వణుకుతోందంటూ విమర్శలు గుప్పించారు.