ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారు. అక్కడ ప్రసిద్ధి చెందిన వివేకానంద రాక్ మెమోరియల్ లో ధ్యానం చేయడం ఈ పర్యటన ఉద్దేశం. మరి మోదీ అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమా? లేక ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్లారా? మీకు ఇప్పుడో ఫోటో చూపిస్తాను. ఇదే ఆ ఫోటో. ఇందులో మోదీని చూశారుగా! దాదాపు 32 ఏళ్ల కిందట మోదీ.. ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లినప్పటి ఫోటో ఇది. ఆయన అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది కూడా చెప్పుకుందాం.