బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్‌!

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్నినెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తే..కొన్ని షాక్‌కి గురిచేస్తాయి. తాజాగా బస్సులో జరిగిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ బస్సులోకి ఎలా వచ్చిందో కానీ ఓ ఎద్దు ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు బస్సులోంచి కిందికి దూకేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.బస్టాండ్‌లో ఓ బస్సు ఆగింది. బస్సులోని ప్రయాణికులంతా మొబైల్స్‌ చూసుకోవడంలో మునిగిపోయారు.